నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..…

పెట్రోల్ బంకుల్లో ఈ మోసం జరుగుతోంది.. జాగ్రత్తగా కనిపెట్టండి

Cheating In Petro Bunk : పెట్రోల్ నేడు నిత్యావసరంగా మారిపోయింది. రోజూవారీ ఆహార పదార్థాల వలె పెట్రోల్ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఒక వాహనం ఉంటోంది. దీంతో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు…

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.…

హనుమాన్.. ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ మూవీ వసూళ్ల పరంగా రికార్డులను తిరగరాస్తోంది. 92ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన ఎక్స్ ఖాతాలో…

బాలీవుడ్ నటి పూనమ్ పాండే కనుమూత

సంచలన మోడల్, వివాదాస్పద నటి పూనమ్ పాండే కనుమూశారు. ఆమె వయసు 32. గత కొంత కాలంగా ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నారు. చివరి దశలో తెలుసుకున్న పూనమ్ తన మకాం ను ముంబై నుంచి కాన్పూర్ లో…

ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

ఒటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్?

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.కాగా,…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం…

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు.. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మూడు…

ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ వి.రత్న బాధ్యతల స్వీకరణ

మంగళగిరి:నగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం చేశారు.బాధ్యతలు స్వీకరించిన కమాండెంట్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE