భారతరత్న అవార్డు గ్రహీతలు

ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్‌లాల్ నెహ్రూ…

నా ఐదేళ్ల పాలన చూడండి, చంద్రబాబు పాలన చూడండి!: సీఎం జగన్

దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ… తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని…

కొంపల్లి మున్సిపాలిటీ లో పాదయాత్ర

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో పాదయాత్ర చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కొంపల్లి…

మల్కాజిగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం

మల్కాజిగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన BRS పార్టీ జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షులు గౌరవ కేటీఆర్ అన్న ని మేడ్చెల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC…

కబడ్డీ పోటీలకు ఎమ్మెల్యేలతో కలిసి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి లో ఈరోజు జరిగిన కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ 49వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్-2024 పోటీలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ…

మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని…

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయాలనే, నా చిరకాల కోరిక నెరవేరింది

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయాలనే, నా చిరకాల కోరిక నెరవేరింది ఎంవి ఫౌండేషన్ శాంత సిన్హాకి కృతజ్ఞతలు వైద్య సేవలు అందించడం నాకెంతో ఇష్టం, అయితే ఆ అవకాశం ప్రభుత్వ రంగంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను డిఎంహెచ్ఓ, బడ్జెట్ అండ్…

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా రేగోడు మండలo గ్రామాలలో పర్యటన*175 లక్షల తో వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన సాక్షిత మెదక్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సాక్షిత మెదక్ ప్రతినిధి: గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిం చి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ…

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

విశాఖ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27),…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE