ఎల్‌.కె.అద్వానీకి భారతరత్న.

లాల్ కృష్ణ అద్వానీతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం: మోదీ అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది : ప్రధాని మోదీ

క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదు!

డాక్టర్ గుప్తా మాట్లాడుతూ, నిర్లక్ష్యంతో పాటు ఎవరూ క్యాన్సర్‌తో చనిపోకూడదు. (1) చక్కెర తీసుకోవడం మానేయడం మొదటి దశ. మీ శరీరంలో చక్కెర లేకుండా, క్యాన్సర్ కణాలు సహజంగా చనిపోతాయి. (2) రెండవ దశ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం…

విశాఖలో ఎంఆర్ఓ దారుణ హత్య

విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్ రమణయ్య కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ లో వుండగా అర్థ రాత్రి అపార్ట్ మెంట్ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్మెన్ కేకలు వేయటంతో పరుగులు పెట్టిన దుండగులు. వెంటనే హాస్పటిల్ కి…

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78,000.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి

సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజుల నిర్వహించాలనే అంశంపై 5వ…

రూ.లక్ష విరాళం

విజయవాడ : విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధికి, అక్కడ భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న యాదిరెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. నగదును శుక్రవారం మందిరం గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ తాను మందిరం వద్ద భిక్షాటన చేసి…

అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ…

4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీమిండియా ఆలౌట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు దారిపట్టారు. టీమిండియా  స్కోర్‌లో జైస్వాల్‌ ఒక్కడే…

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కోడి కత్తి కేసు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE