రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లును పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లో రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం

నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులను పంపిణీ చేసిన కేకేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం; నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి,…

జగనన్న ఆరోగ్య సురక్షతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం : హోంమంత్రి తానేటి వనిత

: ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం ద్వారా ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందచేయడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ…

వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కుట్రలు మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామంలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నరసింహస్వామి దేయలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, టిడిపి సీనియర్ నాయకులు మల్లికార్జున , రాష్ట్ర…

కోవిడ్ సమయంలో హైదరాబాద్ పారిపోయిన ప్రతిపక్ష నేత.

ఇప్పుడు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మైలవరం కోవిడ్ సమయంలో నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఇప్పుడు తనపై, తమ నాయకులు సీఎం…

ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన నేపాల్ దేశం మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ పరామర్శించారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన…

శిల్ప వ్యాలీ కాలనీ లో రూ.1 కోటి 90 లక్షల రూపాయల అంచనా వ్యయం

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప వ్యాలీ కాలనీ లో రూ.1 కోటి 90 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు జలమండలి అధికారులతో…

నాలుగున్నరేళ్లుగా రైతుల్ని నిలువుదోపిడీ చేస్తున్న కాకాణి రైతు బాంధవుడంట

అన్నదాతకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే నేను రైతు ద్రోహినంట*ఎవరు రైతు ద్రోహినో, ఎవరు రైతు బాందవుడో, ఎవరిని ప్రజలు తరిమికొడుతారో మరికొద్ది నెలల్లో సర్వేపల్లి ప్రజలే తేల్చబోతున్నారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రిఎవరు…

అర్హత కలిగిన ప్రతి ఒక్క విలేకరికి అక్రిడేషన్……. శాసనసభ సభ్యులు పేర్ని నాని

మచిలీపట్నం శనివారం విలేకరుల అక్రిటేషన్ రెండో జాబితా పై ఉన్న సమస్యను స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లిన విలేకరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క విలేకరి అక్రిటేషన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.…

జగనన్న ఆరోగ్య సురక్ష ” పేదల పాలిట వరం

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసంశనీయమైన ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం ,పాప వినాశనం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE