భువనగిరి ఎంపీగా చామల కిరణ్ గెలుపు ఖాయం : మేడి నరేష్

భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేడి నరేష్ అన్నారు. చిట్యాల లో ఆదివారం ఆయన…

బిజెపి పార్టీలో చేరిన యువత

భువనగిరి బిజెపి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సమక్షంలో చిట్యాల మున్సిపాలిటీ కి సంబంధించిన బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్లమెంట్ ఎస్సీ మోర్చా కో ఇంచార్జ్ మాస శ్రీనివాస్ నాయకత్వంలో 98వ బూతు అధ్యక్షులు బానుక…

జన జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: శంకర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్ధం కృష్ణారెడ్డి :

జన జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గం ప్రజానీకానికి శంకర్పల్లి మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భీమ్ భరతన్న మాటకు మరియు ఎంపీ అభ్యర్థిరంజిత్ రెడ్డి మాటకు కట్టుబడి ఇసుకేస్తే రాలనంత మంది చేవెళ్ల నియోజకవర్గం…

చందిప్ప మరకత శివాలయానికి బిజినెస్ మాన్ సుధీర్ జైన్ రూ. లక్ష 111 విరాళం

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన మరకత శివాలయానికి విరాళాలు రావడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ…

కాంగ్రెస్ జన జాతరకు బయలు దేరిన పార్లమెంటరీ ఇంచార్జి

కాంగ్రెస్ జన జాతరకు బయలు దేరిన పార్లమెంటరీ ఇంచార్జి మైనంపల్లి హనుమంత్ రావు , మెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ , రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ , కాంగ్రెస్ కుటుంబ సభ్యులు..

నిరాధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం

నిరాధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండా తమకు తాము కృత్రిమంగా పదవులను సృష్టించుకోవడంపై అసహనం వ్యక్తం చేసిన …….కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సొంటిరెడ్డి చైతన్య పున్నారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ…

జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్

జన జాతరను విజయవంతం చేద్దాం: చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 05: (మన సాక్షి): నేడు తుక్కుగూడలో జరిగే జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్…

మహిళల భద్రత కు ప్రాదాన్యం

మహిళల భద్రత కు ప్రాదాన్యం …వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు -సిపి ఖమ్మం ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిదిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి…

గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

గిరిజనులపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేయాలి — గిరిజనులు, పోలీసులు మధ్య పోడు భూముల ఘర్షణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి — ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనుచరుడు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్…

307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని 307 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 307 లో ఎన్ని ఎకరాలు ఉండే ? ప్రస్తుతం ఎన్ని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE