మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణం

మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, అమన్ కాలనీ,MA నగర్,శ్రీ లక్ష్మీ నగర్, TN నగర్ ,ప్రశాంత్ నగర్, KK ఎనక్లేవ్ కాలనీలో రూ.1 కోటి 96 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్…

అదనపు తరగతి గదుల నిర్మాణం

మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో రూ. 1 కోటి 51 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో చేపట్టబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం…

క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని…

ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తప్పవు – హెల్త్ ఆఫిసర్ యువ అన్వేష్ రెడ్డి

తిరుపతి నగరములో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైనదని, ప్లాస్టిక్నియంత్రణ సరిగా అమలు జరుగుటలేదని పలు పిర్యాదులను అనసరించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు హరిత ఐఏఎస్ ఆదేశాలమేరకు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుఖాణాలపై, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుఖాణాలపై ఆకస్మిక…

తిరుమల నడక భక్తులకు అన్నధానం

తిరుపతికి నడిచే వెల్లే భక్తులకు, స్థానిక భక్తులకు పెరటాసి మాసం మూడవ సందర్భంగా తిరుపతి సరోజిని దేవి రోడ్డులోని సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు అన్నధాన కార్యక్రమం నిర్వహించినట్లు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫిసర్ కె.ఎల్.వర్మ తెలిపారు. పవిత్ర పెరటాసి…

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో…

శేరిలింగంపల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో వీడిన రాజకీయ గ్రహణం…

ప్రజల పిర్యాదుతో కొద్దీ రోజుల క్రితం MRO మరియు ఇప్పుడు MRO కార్యాలయ సిబ్బంది 6 గురి ఆకస్మిక బదిలీ గత 4 – 5 సంవత్సరాలుగా మండల కార్యాలయ అధికారులు మరియు అధికార పార్టీ నాయకుల కలయికలో యధేచ్ఛగ భూ…

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల.

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల. కుత్బుల్లాపూర్ మండల్ పరిధిలోని అర్హులైన 764 గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం పరిధిలోని మహారాజ గార్డెన్స్ లో…

గృహలక్ష్మి పథకం పేదవాడి సొంత ఇంటి నిర్మాణ కల.

సాక్షిత : రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు- ఎమ్మెల్యే కే పి వివేకానంద్…అర్హులైన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన పాత్రలను అందజేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి మేకల…

జగనన్న ఆరోగ్య సురక్ష తో ప్రజలందరికీ మెరుగైన వైద్యం – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 7, 9 వార్డులకు సంబంధించి చేపల మార్కెట్ వెనుక గల సచివాలయం ఆవరణలో శనివారం…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE