పోలీసుల నిర్బంధంలో టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా:కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ శ్రీనివాసులు ఇంటిని ఉదయం పోలీసులు చుట్టుముట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా, పోలీసుల వైఖరి ఖండిస్తూ రాయదుర్గం స్టేషన్ ముట్టడికి కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వెంటనే…

పిల్లల చదువు కోసం 150000 రూ తో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్స్ కు పెయింటింగ్ వేయించిన జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంత్రి కుంట కొర్లకుంట గ్రామాలలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్. కిచెన్ షెడ్ లకు ఎంపీపీ రవీందర్ గౌడ్ 150000 రూ సొంత నిధులతో బిల్డింగ్ లకు పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్ట్స్ వేపించడం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ…

చట్టాలు తెలుగుదేశం పార్టీకే వర్తిస్తాయా ? వైసిపి పార్టీకి వర్తించవా

చట్టాలు తెలుగుదేశం పార్టీకే వర్తిస్తాయా ? వైసిపి పార్టీకి వర్తించవా ? వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో…

వైసీపీ పార్టీ పతనం ప్రారంభం

చంద్రబాబుకు వచ్చే ఆదరణ చూసి సైకో జగన్ రెడ్డి అక్రమ అరెస్టులు.. నిలువెత్తు నిజాయితీకి సంకెళ్ళా..టీడీపీ వినూత్న నిరసన… కళ్యాణదుర్గంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు చేతికి సంకెళ్లతో వినూత్న రీతిలో నిరసన… ఎన్టీఆర్ భవన్ వద్ద నియోజకవర్గ…

నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లొ కుత్బుల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను గ్రామ వాసులతో కలిసి పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులను వేగవంతం చేయాలనీ సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్…

బూత్ స్థాయి కమిటీ సన్నాహక సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ స్థాయి కమిటీ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులూ టీపీసీసీ ప్రతినిధి కొలన్. హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన…

రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో రూ.20.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే స్మశాన వాటిక అభివృద్ధి మరియు ప్రహరి గోడ నిర్మాణం పనులకు ముఖ్యఅతిథిగా…

లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను డిప్యూటీ DMHO శ్రీమతి సృజన , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ…

127 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం…. 3 కోట్ల వ్యయంతో సుభాష్ నగర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్, గాజులరామారం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం…

40 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాళ్ల

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో 40 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చందానగర్…

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE