దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట 93వ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.పవనన్న ప్రజా…

సీనియర్ నాయకులు వివిధ కాలనీ, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ కాలనీ, బస్తీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె .పి.వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీ లలో మౌలిక సదుపాయాలు…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.…

బతుకమ్మ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ఈనెల 19వ తేదీన అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్ ను బాగ్ అంబర్ పేట డివిజన్ లోని సోమసుందర్ నగర్ పార్కులో ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలేరు…

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన బాలయ్య నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు….. సాక్షిత : 125 గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు…

తుర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం

తుర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. సామాన్యుడి ముఖంలో చిరునవ్వులు చూసేందుకే జగనన్న సంక్షేమ పథకాలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. 87…

విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

కోనాయపాలెం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని – విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ‌.. రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం – రూ.17.5…

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు..

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయండి మహాప్రభు అని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేను వేడుకుంటున్న రైతులు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు.. గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజి సమీపంలో గత మూడు నెలలుగా కంకర వేసి…

రాష్ట్రంలో కళ్ళు ఉండి చూడలేని గుడ్డి ప్రభుత్వం పాలిస్తోంది

నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా? సైకో ఇజంతో విలువలు మరిచి శునకానందం పొందుతారా? ఇంకా ఎన్నాళ్లీ అరాచకం వచ్చేది తెదేపా ప్రభుత్వమే అసలు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం తెదేపా నేతలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

వ్యవసాయం, పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

సాక్షితఅమరావతి. వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం వి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE