బీఆర్ఎస్ నుండి బీజేపీ లో చేరికలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ పరిధి, సాయిబాబా నగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే…

మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి

విజయవాడ: ఏపీలో మద్యం తయారీ కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా? అని రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రానికల్లా కంపెనీ యజమానుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. విజయవాడలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీల…

సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి BMS నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి కీర్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

బీజేపీ జీడిమెట్ల డివిజన్ మహిళా నాయకురాళ్లు బి.ఆర్ఎ.స్. గూటికి..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 – జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకురాలు వార్డు సభ్యురాలు బేకు శ్యామల తన అనుచరాళ్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె..పి.వివేకానంద చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులవుతూ గులాబీ గూటికి చేరారు.…

మహిళా నాయకులతో సమావేశమైన అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్

అంబర్ పేట లోని తన కార్యాలయంలో అంబర్ పేట డివిజన్ కి చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులతో సమావేశమైన అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన అంబర్ పేట…

రంగస్థల సమాజాలకు వైఎస్సార్ రంగస్థల పురస్కారం

రంగస్థల సమాజాలు,పరిషత్ లను ప్రోత్సహించేందుకు రూ.5.00 లక్షల నగదు బహుమతి•నాటక రంగ కళాకారులకు అందజేసే ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారం కొనసాగుతుంది•నంది నాటక అవార్డుల తుది ప్రదర్శనకు 38 నాటకాలు, నాటికల ఎంపిక•నవంబరు చివర్లో తుది ఎంపికను గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో…

గోసంగి వారి సంఘ సభ్యులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో

కామారెడ్డి పట్టణంలో ని 32 వ వార్డుకు చెందిన కాకర్ల వారి సంఘ సభ్యులు, గోసంగి వారి సంఘ సభ్యులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ…

31 వ రోజు దీక్షా శిబిరంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,డా౹౹కడియాల వెంకటేశ్వరరావు,డా౹౹నాగోతు ప్రకాష్ స్కిల్‌ స్కాం అంటూ చంద్రబాబును అక్రమంగా ఇరికించారని అది బూటకపు స్కాంగా తేలిపోయిందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.31 వ రోజు నిరసన దీక్షలో…

హైదరాబాద్ నూతన సిపిగా సందీప్ శాండిల్య

హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో నగర తదుపరి కొత్వాల్ ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సస్పెన్స్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల…

నీలం మధు కు జై కొట్టిన ప్రజలు…

ఎన్ ఎమ్ అర్ యువసేన లో చేరిన 200 మంది కాలనీ వాసులు…సబండవర్గాల ధర్మపోరాటంలో మేము సైతం కలిసి నడుస్తామని వెల్లడి…ఏకే ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదిర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ప్రజలు… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ కు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE