పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం

పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి రఘురాం రెడ్డి ప్రచారం ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి…

మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్

మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 29:ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని శంకర్‌పల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేశ్ అన్నారు. సోమవారం మండల పరిధి…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శంకర్‌పల్లి: ఏప్రిల్ 29: ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో సోమవారం…

చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం

సాక్షిత : గార్ల : చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణంచైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా లక్ష్మి సమేత లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం జరిగింది, కల్యాణని…

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక…

జిన్నారం మండలంలో ఊపందుకుంటున్న బిజెపి ప్రచారం

గడపగడపన ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతుగా జిన్నారం, పెద్దమ్మగూడ గ్రామపంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జిన్నారం మండల…

దారుణం: 29 గంటల ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య

కేరళలోని వాయనాడ్‌లో వెటర్నరీ విద్యార్థి సిద్ధార్థన్ (20) ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి 16న ఉదయం 9 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు 29…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు…

పొత్తు పార్టీలను ప్రజలు నమ్మడం లేదు….. ప్రజల నమ్మకం జగన్…. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక… కూటమి పేరుతో కుయుక్తులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …. నందిగామలో గత ఐదేళ్ల తెలుగుదేశం హయాం అవినీతి కేరాఫ్ అడ్రస్…..…

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు

22 వ డివిజన్ లో జానీ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని ,స్థానిక కార్పొరేటర్ గేదెల రమేష్ ,చంద్రగిరి ధీరజ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE