టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డివాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డుమార్గాన వెళుతుండగా చెక్ పోస్టు వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులుసహకరించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉదయం 8.30 గం లకి మన చప్టాదిగువ ప్రాంతంలోని ప్రజలను కలుసుకోవడానికి సుదర్శన్ లాడ్జి నందు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది.మన సమస్యలు చెప్పి రాబోయే ఎన్నికలలో ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నది.మనందరికీ తెలుసు…
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భద్రాచలంలో ఈరోజునిత్య కళ్యాణాలలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ జి వినీత్ ఐపీఎస్ పి వి గౌతమ్ ఐఏఎస్ స్వామివారిని దర్శించుకోవడం జరిగినది ఇట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్..సుమారు 300 మంది ఆర్యవైశ్యులు హాజరై, కుత్బుల్లాపూర్ బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి ,…
సూపర్ మాక్స్ కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి, వారికి అండగా నిలిచారు సూపర్ మాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే కంపెనీ పున:ప్రారంభం చేయించి,…
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో గాజులరామారం బిఆర్ఎస్ నాయకులు కిషోర్, శ్రీనివాస్, సాయిబాబా, అజయ్ గుప్తాల ఆధ్వర్యంలో కైసర్ నగర్ సగర సంఘం సభ్యులు 50 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో…
స్థానిక 15 వార్డులో పైడిమల్ల నర్సింగ్ , చంద్రయ్య , ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు నల్లాల ఓదెలు చేతుల మీదుగా కాంగ్రేస్ పార్టీ లో చేరడం జరిగింది.. వివేక్ వెంకటస్వామి…
దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ గ్రామం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18th వార్డు లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోనడం జరిగింది.
సాక్షిత : రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు మన పెద్దలు. అన్ని దానాలలో కన్న రక్తదానం ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడిన వారమవుతాం. రాందేవ్ రావ్ ఆసుపత్రి వైద్య రంగంలో మరో అడుగు ముందుకేసి…
ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న BRS పార్టీ కే ప్రజలు పట్టం కట్టాలి…BRS అభ్యర్థి కేపీ.వివేకానంద ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో…