అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
తెలంగాణ భవన్ లో, బి ఆర్ యస్ అధినేత కెసిఆర్ ని, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ని. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
తెలంగాణ భవన్ లో, బి ఆర్ యస్ అధినేత కెసిఆర్ ని, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ని. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
ప్రజా నాయకుడు, అభివృద్ధి ప్రధాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గెలుపుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల్లో గత రెండు రోజులుగా పండగ వాతావరణం నెలకొంది. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పలువురు…
మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డిని శంకర్పల్లి బి ఆర్ ఎస్ నాయకులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మరింత కష్టపడాలని సబిత సూచించినట్టు…
న్యూఢిల్లీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హజారత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మొక్కు చెల్లించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ…
తుఫాను ప్రభావంతో సూర్యాపేట జిల్లా ఆరంజ్ అలర్ట్ లో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం సూచించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..అదేవిధంగా…
మీచౌంగ్ తుఫ్ఫాన్ ప్రభావం వలన నీటమునిగిన బాపట్ల పట్టణంలోని 3 వార్డు లోతట్టు ప్రాంతంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి…
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజానీకానికి అందేలా కృషి చేస్తాం..వి.జగదీశ్వర్ గౌడ్..శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి..కాంగ్రెస్ పార్టీ మరియు నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వందల ముప్పై…
తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మూడవసారి విజయం సాధించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను జగద్గిరిగుట్ట సగర సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సాగర సంగం అధ్యక్షులు ఆర్కే దయాసాగర్ ఆధ్వర్యంలో వివేకానంద గౌడ్ ను…
అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం. ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు ఇచ్చారు. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఎన్టీఆర్ జిల్లా, మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత…
*నీలం మధు ముదిరాజ్ శంకర్పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో మంగళవారం మన్నె లింగం నిర్వహించిన అమ్మవారి పూజలో నీలo మధు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజు ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాలను దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.ఈ…