హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే

హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల నిలయం… ఇక్కడ జీవించేవారు అందరూ తెలంగాణ వారితో సమానమే : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద సాక్షిత ; 130-సుభాష్ నగర్ డివిజన్ లోని ఫాక్స్ సాగర్ వద్ద గల రాధాకృష్ణ దేవాలయంలో ఒడియా అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన…

శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి

శ్రీమతి కొండా సురేఖ . పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా.రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోడలు మల్లు ప్రతిభ . వైయస్సార్ తెలంగాణ పార్టీ కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ జి…

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి…

ఆంధ్రసారస్వతా పరిషత్ గోడపత్రిక ఆవిష్కరణ లో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు….జనవరి 5,6,7 తేదీలలో రాజమండ్రి లో నిర్వహణ తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం. కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి. అప్పలరాజు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వతా పరిషత్,…

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ

సాక్షిత హైదరాబాద్:సీనియర్ ఐపీఎస్‌ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్‌ విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు…

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…

తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సమితి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులను తొలగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మనందరికీ మంచి చేస్తున్నందుకే జగనన్న మళ్లీ రావాలి – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

సాక్షిత తిరుపతి నగరం:అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావలంటే నినాదంతో తిరుపతిలో మధ్యాహ్నం…

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి

కొట్టి చంపేశారు .మానవత్వం మరిచారు

చిన్న రోడ్డు ప్రమాదంతో ప్రారంభమైన గొడవ ప్రాణం తీసే వరకు వెళ్ళింది. వికారాబాద్ జిల్లా కొత్తగాడి సమీపంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది మోమిన్ పెట్ మండలం మల్ రెడ్డి…

దేవాలయం లో ప్రార్ధనలకు హాజరై ప్రత్యేక పూజలు

సైందవ్ చిత్రం హీరో వెంకటేష్ మరియు ఇతర యూనిట్ సభ్యులు చిత్ర ప్రచార ప్రార్యటనలో భాగంగా విజయవాడ లోని కనక దుర్గ దేవాలయం లో ప్రార్ధనలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించరు

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE