సభాపతిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం ప్రసాద్..

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆశీను లయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్‌…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు

పార్లమెంట్‌లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి అసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి…

భద్రతా వైఫల్యం’పై మోదీ కీలక భేటీ.. లోక్‌సభలో 8 మంది సిబ్బందిపై వేటు

దిల్లీ: దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటు లో బుధవారం చెలరేగిన అలజడి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్…

యశోదా హాస్పిటల్ నుండి డిశ్చార్జి

యశోదా హాస్పిటల్ నుండి డిశ్చార్జి కానున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ .. అవసరమైన ఏర్పాట్లు చేసిన ఆసుపత్రి వైద్యులు..

కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన

కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు…

సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ గా రికార్డ్ మెజారిటీ తో ఎన్నికైన తీగుల్ల పద్మారావు గౌడ్ అసెంబ్లీ లో ఎం ఎల్ ఏ గా ప్రమాణం చేశారు.

ఎం ఎల్ ఏ గా పద్మారావు గౌడ్ ప్రమాణం చేయడం నాలుగోసారి. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన…

గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు..

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లీఫ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన బాచుపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా పూజలు చేసిన ఎమ్మెల్సీ వారికి…

పుట్టిన రోజు సందర్బంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసిన యార్లగడ్డ వెంకట కిషోర్

అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో మెట్లు తయారు చేయుటకు ఒక్క మెట్టుకు రూ.1,00,000/విరాళము ఇచ్చిన యార్లగడ్డ వెంకట కిషోర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో శ్రీనివాస నగర్ కాలనీలో అయ్యప్ప…

ఆరోగ్యశాఖ మంత్రి కి శుభాకాంక్షలు తెలిపిన – గొట్టిముక్కల పాండురంగ రావు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఎన్నికైన అందోల్ ఎమ్మెల్యే దామోదర రాజానర్సింహా ని తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కల పాండురంగ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE