జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లోని శ్రీసాయి బాలాజీ కాలనీలో కైలాష్ నూతనంగా ఏర్పాటు చేసిన స్వప్న జ్యువలర్స్ షాపును ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,…

కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ భేటి

కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ భేటి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించిన సీఎం పోలవరం ప్రాజెక్టు రూ 10వేల కోట్లు మంజూరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600 కోట్లు వెంటనే విడుదల…

శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలు

శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవాలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి ) చిట్యాల మండలం నేరడ గ్రామంలో 56వ శ్రీరామనవమి వసంత నవరాత్రోత్సవములు ఘనంగా జరిగాయి. ఉగాది నుండి ప్రారంభమై శ్రీరామనవమి రోజు తో ముగిశాయి. శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల…

అంగరంఘ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంఘ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వట్టిమర్తి, పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో మొదటిసారిగా శ్రీ సీతా రామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. వట్టిమర్తి గ్రామంలో దాసోజు శ్రీనివాసచారి…

10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు మరియు స్టేషణరీ ని ఉచితంగా పంపిణీ

ప్రకాశం జిల్లా తర్లుపాడు Society for Environmental village Activitys (SEVA ) సేవ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక తర్లుపాడు BC హాస్టల్ లోని సుమారు 25 మంది 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు మరియు స్టేషణరీ…

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ సమక్షంలో ప్రారంభించడం జరిగింది

ఏలూరు జిల్లా….చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో మైత్రి డెవలపర్స్ అధినేత, TTD LAC సభ్యులు శ్రీ భీమిరెడ్డి వెంకట సూరా రెడ్డి (BVS Reddy) ఆర్ధిక సౌజన్యంతో నిర్మితమైన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను MLA శ్రీ ఉన్నమట్ల ఎలీజ…

లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంచిన్న కాపర్తి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్త బత్తుల లింగస్వామి ట్రాక్టర్ ప్రమాదంలో మరణించడంతో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం వారి పార్థివ దేహానికి పూలమాలు…

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే

ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో చర్చించిన కీలకాంశాలివే సాక్షితఢిల్లీ/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా,…

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

శ్రీరామనవమి ఉత్సవాల్లో.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడాట్రేడ్ సెంటర్ లోని రామాలయం, బీహెచ్ఈఎల్ ఎంఐజి, తారనగర్ తుల్జభవాని ఆలయం, ఆదర్శ్ నగర్, మాట్రీక్స్ అపార్ట్మెంట్, ఆరంభ టౌన్షిప్, సురభి కాలనీ, బాపునగర్, నల్లగండ్ల…

రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE