రాయితీ పై కిసాన్ డ్రోన్ల ఏర్పాటు కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తుల ఆహ్వానం:

ప్రకాశం జిల్లా రాయితీ పై కిసాన్ డ్రోన్ల ఏర్పాటు కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తుల ఆహ్వానం:త్రిపురాంతకం మండలంలో అర్హులైన నిరుద్యోగ యువత నుండి కిసాన్ డ్రోన్లు ఏర్పాటు చేసుకుని లబ్ది పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి అని త్రిపురాంతకం మండల వ్యవసాయ…

పాట్నా కోర్టుకు హాజర్‌కానున్న రాహుల్ గాంధీ

హుల్ గాంధీ 2019 నాటి మోదీ ఇంటిపేరు వివాదానికి సంబంధించిన కేసులో ..కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాట్నా కోర్టుకు హాజర్‌కానున్నారు.. బీజేపీ ఎమ్మెల్యే సుశీల్ మోదీ 2019 లో కోలార్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రకటనలకు గాను…

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

కీ”శే”మంగునూరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు ..ఉచిత వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..నందిగామ మండలంలోని పెద్దవరం గ్రామంలో సచివాలయం వద్ద కీ”శే”…

కారేప‌ల్లి అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి

ఖ‌మ్మం : వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడు వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌పై కేటీఆర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం…

పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు..

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర….సాక్షిత : పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు….నగరం లోని బంగారు దుకాణాలు బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని చోరికి పాల్పడేందుకు వచ్చారు….పుణె నుండి రైల్ మార్గాన నగరం లోని…

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం – ఎమ్మెల్యే చిరుమర్తి

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం – ఎమ్మెల్యే చిరుమర్తికళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఒక వరం అని ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య…

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ , చైర్మన్ సాయి చందు .. సిరిసిల్ల పర్యటనకు వస్తూ ఏరియల్…

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిన్న మోకాలి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నిర్వహించిన వైద్యపరీక్షలో ఆయనకు గుండెలో రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో జానారెడ్డికి నిన్న రాత్రి.. వైద్యులు స్టంట్…

తన్నీరు హరీష్ రావు తో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం సభ

ఈ నెల 13వ తేది నాడు మర్పల్లి మండల కేంద్రంలో, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాట్లను పరిశీలించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…జీడిమెట్ల డివిజన్ ప్రసూన నగర్ కాలనీలో పాదయాత్ర…రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు… * సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE