AP CRDA వారికి 1134.58 ఎకరాలకు గాను రూ. 1162.95 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు

తరాల చరిత్ర, తలరాత మార్చగల నాయకులు అంటే ఎవరు, వీళ్లే అనేది ఈ ప్రపంచం గుర్తించింది, ఈ మాట నిజమేనా! ఆ నాయకులు ఎవరు… వీళ్లేనా… గన్ లోంచి వచ్చిన బుల్లెట్ ఎంత సూటిగా తన లక్ష్యాన్ని చేరుతుందో అలాగే తన…

రేపటి నుంచి ఒంటి పూట బడులు

రేపటి నుంచి ఒంటి పూట బడులు » విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ » ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు » ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందే » మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా…

మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు

ఏలూరు జిల్లా….. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఈరోజు మాజీ మండల ప్రెసిడెంట్ మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొమ్మజి, అనిల్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం నాయకులు…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన గుడిసె నల్లయ్య గారి కుమారుడు చెన్నకేశవులు( స్వామి) గారు (40) శనివారం ఉదయం అకాల మరణం చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు…

యువగలం పాదయాత్రకు సంఘీభావం

ఆంధ్ర ప్రదేశ్…..అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో యువగలం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన లింగపాలెం మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాసయాదవ్, చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాసయాదవ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ,…

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన జగనన్న -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సీఎం జగనన్న రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

పల్నాడు జిల్లా హెడ్ రైటింగ్ (క్యాలిగ్రాఫి) లో పరీక్షలలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు వినుకొండ కుమ్మరి బజార్ కు చెందిన పూసపాటి తేజ ప్రేవేట్ టీచర్ మరియు ఇందిరా నగర్ కు చెందిన…

యాదయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జెడ్పీటీసీ బలరాం

యాదయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జెడ్పీటీసీ బలరాం కట్టంగూర్ (సాక్షిత ప్రతినిధి) కట్టంగూర్ మండలం ఇస్మాయిల్ పల్లి గ్రామ పరిధి గోల్లగూడెం గ్రామానికి చెందిన మేడబోయిన యాదయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలిసిన జెడ్పీటీసీ తరాల బలరాం, యాదయ్యభౌతికగాయానికి పూలమాలలు…

తిరుణాల సందర్భంగా టిడిపి ఏర్పాటుచేసిన ప్రభ

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లో రామతీర్థములో ఐదో తారీకు జరుగు తిరుణాల సందర్భంగా టిడిపి ఏర్పాటుచేసిన ప్రభ ఈరోజు చీమకుర్తిలో జరుగుతున్నటువంటి ఊరేగింపులో సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు

అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అవినీతి MLA అంటూ కరపత్రాల కలకలం సంతనూతలపాడు నియోజకవర్గ mla tjr సుధాకర్ బాబు కు వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల పేరుతో కరపత్రాలు ఆదివారం కలకలం రేపాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో తాజా అంశం రాజకీయచర్చకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE