రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా

ప్రకాశం జిల్లా రంగస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలను ముందస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే అన్నా……………………………….ఈ నెల 6వ తేది నుండి ప్రారంభమయ్యే శ్రీ నెమలిగుండ్ల రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ముందస్తు ఏర్పాట్లును ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆదివారం పరిశీలించారు.…

ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

ప్రకాశం జిల్లా ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ నాని జాన్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాజుపాలెం లో బాప్టిస్ట్ చర్చ్ నుండి త్రిపురాంతకం బస్టాండ్ సెంటర్ వరకు బారి…

సెయింట్ మార్క్స్ సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

సెయింట్ మార్క్స్ సెంటినరీ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు…… పట్టణంలో సండే స్కూల్ చిన్నారులతో ర్యాలీ.. మట్టల ఆదివారం సందేశాన్ని వినిపించిన రెవరెండ్ పిల్లి దేవదాసు… చీరాల,బాపట్ల జిల్లా, ప్రతీ ఒక్కరు క్రీస్తు మార్గంలో పయనించి ప్రేమ,దయ,కరుణ కలిగి…

టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి వెళ్లడంలో వ్యూహమేంటి..?

టీడీపీ నేత ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి వెళ్లడంలో వ్యూహమేంటి..? గుంటూరు: టీడీపీ నేత ఆలపాటి రాజా (TDP Leader Alapati Raja) ఇంటికి బీజేపీ మాజీ ఎంపీ సుజనాచౌదరి (Sujana Chowdary) వెళ్లడంలో వ్యూహమేంటి..? టీడీపీ నేత ఆలపాటి రాజా…

బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా

బండ లాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నా…………………………………శ్రీ రామ నవమి పండుగ సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో వెలసిన శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆవరణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండ లాగుడు…

అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత

అంత్యక్రియల కోసం 26 వేల రూపాయలు అందజేత ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఖాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన వినుకొండ పిచ్చయ్య అనారోగ్యంతో శనివారం అకాల మృతి చెందాడు. పిచ్చయ్య కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో పిచ్చయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు…

*పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం
C I మీసాల రాంబాబు

ప్రకాశం జిల్లా *పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంC I మీసాల రాంబాబు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్,…

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బోడో రామచంద్ర యాదవ్

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బోడో రామచంద్ర యాదవ్ సాక్షిత నంద్యాల జిల్లా డోన్ పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలోని షాదిఖానలో బహుజన ఐక్యవేదిక చైతన్య సభను నిర్వహించారు అంతకుమునుపు కొత్త బస్టాండ్ నుంచి షాది ఖానా…

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : వైపాలెం ఎస్సై జి కోటయ్య

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : వైపాలెం ఎస్సై జి కోటయ్య ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 3 వ తేదీ నుంచి 18 వరకు జరుగు పదవ…

కందుకూరు కేంద్ర విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం

కందుకూరు కేంద్ర విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం… కందుకూరు కేంద్ర విద్యాలయంలో 3వ తేదీ నుండి 2,3,4,5,6,7,8,9, తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం అయినాయి అని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ టి.రవీంద్ర కుమార్ తెలియజేశారు 1వ తరగతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అలాగే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE