ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించండి : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి

సాక్షిత : తిరుపతి మునిసిపల్ పరిధిలో ప్రజలకు అసౌకర్యం కల్గించే ఆక్రమణలను తొలగించేందుకు వెనుకాడరాదని అధికారుల‌నుద్దేసించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం నగరపాలక సంస్థ కార్యలయంలో…

పోలీస్ కమిషనర్ ని కలసిన ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లాలో ఆరు నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ భాగంగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న 2021బ్యాచ్ (ఐ పి ఎస్) ట్రైనీ ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ని…

ముస్లిం స్మశానవాటికలో పందులను నిర్మూలించాలి.

మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా -ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో కిన్నెరసాని రోడ్డు నందుగల ముస్లిం స్మశానవాటికలో పందులను నిర్మూలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు…

సరిలేరు పొంగులేటికెవ్వరు.!

గ్రూప్ -1 పరీక్ష రద్దుతో ఒత్తిడికి లోనైన వికలాంగ నిరుద్యోగ యువతికి మాజీ ఎంపీ చేయూత రూ. 25వేలు ఆర్థిక సాయం నిరుద్యోగులందరికీ అండగా ఉంటానని హామీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: హామీ ఇవ్వడమే కాదు… ఇచ్చిన హామీని…

గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తాం…ఇండ్ల పట్టాల పంపిణీ ఘనత సీఎం కేసీఆర్‌దే…సాక్క్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1518 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ…

అంజయ్య నగర్  బోయిన చెరువు ప్రక్కన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ

అంజయ్య నగర్  బోయిన చెరువు ప్రక్కన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు  కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఎక్స్ కౌన్సిలర్ మక్కా ల నర్సింగ్ రావు మరియు నియోజకవర్గం  మైనార్టీ…

కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు

ప్రకాశం జిల్లా…. కంభం నుంచి పొదిలి వైపు వెళ్లే రహదారిలో గొట్లగట్టు పాతపాడు మధ్యలో తాటి చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం…. జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు…..పదవ తరగతి పరీక్షలలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు…. 10 వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన.. జిల్లా ఎస్పీ…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

స్పందన కార్యక్రమానికి 107 ఫిర్యాదులు . *సాక్క్షిత కర్నూల్ జిల్లా. : స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE