బాపట్ల జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం

బాపట్ల జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన బాపట్ల జిల్లా ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ బత్తుల శామ్యూల్ బాపట్ల పట్టణం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఈరోజు ఎఐటియుసి జనరల్…

ప్రధాని తో ఆసక్తికర వ్యాఖ్య చేసిన షా రషీద్ అహ్మద్…

బీజేపీ నాకు ముస్లిం అనే ఒకే ఒక కారణంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అనుకున్న… కానీ అది నా పొరపాటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత : షా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ హయాంలో రాలేదు.. BJP కూడా ఇవ్వదని అనుకున్నాను.. కానీ…

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

బెంగళూరు-భువనేశ్వర్‌ (18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి బుధవారం తనిఖీలు చేశారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్‌ వరకు అన్ని క్లాసుల్లో ప్రయాణించి ప్రయాణికుల టికెట్లు పరిశీలించారు. సరైన టికెట్లు లేకుండా రిజర్వేషన్‌ కోచ్‌ల్లో ప్రయాణిస్తున్న 80 మందిని…

కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం

ఎన్టీఆర్ జిల్లా కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు* కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్…

దళితులకు కోన వెంటనే క్షమాపణ లు చెప్పాలి:తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు

బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేడ్ గా చేయడం చారిత్రాత్మక తప్పిదం అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని దళిత జాతికి క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేస్తూ…

గంగుపల్లి గ్రామంలో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగుపల్లి గ్రామంలో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్

నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే “జగనన్నే మా భవిష్యత్” ఎన్టీఆర్ జిల్లా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా ప్రజలతో మమేకమయ్యే బృహుత్తర కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. గొల్లపూడిలో…

హనుమాన్ జయంతి సందర్బం

హనుమాన్ జయంతి సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ మల్లంపేట్ లోని శ్రీఆంజనేయ స్వామి వారిని ప్రభుత్వ విప్,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి,…

మార్కాపురం లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయి నోట్ కు బిర్యానీ

ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా రూపాయి నోట్ కు బిర్యానీ ఆని చెప్పడంతో నోట్లు ఎత్తుకొని మరి రెస్టారెంట్ వద్ద బారులు తీరిన నాన్ వేజ్ ప్రియులు… ఊపిరాడక గంటలోపే బిర్యాని అయిపోయిందని షట్టర్ క్లోజ్ చేసిన…

కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం

S c నాయకుల నిరసన కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ పార్టీ ,అంబేద్కర్ సేవా సమాజం ఎస్ సి నాయకులు నిరసన.దళితుల ఓట్లతో గెలిచి కించపరచడం బాధాకరం… వై భూపతిరావు.పాల్గొన్న మాజీ జడ్పీటీసీ గుంపుల కన్నయ్య…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE