సుంకేసులలో మా నమ్మకం నువ్వే జగనన్న కిట్లు పంపిణీ

ప్రకాశం జిల్లా పెద్దారవీడు:మండలంలోని సుంకేసుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,రాష్ట్ర పురపాల మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిములకు సురేష్ ఆదేశాల మేరకు మండల సచివాలయ కన్వీనర్ ఏరువ వెంకటేశ్వరరెడ్డి,సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో…

లోకేష్ పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం … అలెర్ట్ అయి కిందకు దింపెసిన నారా లోకేష్ సెక్యూరిటీ సిబ్బంది

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం, రేగడంతో టీడీపీ వ్యాలెంటర్స్ అలెర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఓ నకిలీ ఐడి కార్డ్ తో మీడియా ప్రతినిధుల వెహికల్ ఎక్కడానికి ప్రయత్నించిన అనంతపురం జిల్లా యువకడు. వెంటనే స్పందించి…

ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాదిగ విద్యార్థులు ఎదగాలి…

ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మాదిగ విద్యార్థులు ఎదగాలి… యర్రగొండపాలెం (మండలం) : మాదిగలు ఉన్నత స్థితిలో లేకపోవడానికి ప్రధానమైన కారణాలు విద్యార్థి దశలో వారికి ఆలోచించే విధానంలో నే స్పష్టత మరియు అవగాహన లేకపోవడం.. విషయాన్ని అర్థం చేసుకోవడంలో…

మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలను పంపిణీ చేసిన మంత్రి కాకాణి.

SPS నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మత్సశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు సబ్సిడీతో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, లైవ్ ఫిష్ వెండింగ్ వాహనాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్…

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేషన్ చేయడం చారిత్రాత్మక తప్పు అని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పిట్లవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిట్లవానిపాలెం అంబేద్కర్…

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు

గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా తెనాలిలోని వారి నివాసంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో దోర్నాల మండల అధ్యక్షుడు కేతిన వెంకట మోహన మురళి, జిల్లా సంయుక్త కార్యదర్శి…

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి. ఆంజనేయులు గురువారం విలేకరుల సమావేశాం నిర్వహించారు. ఈ సందర్భంగా…

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని…

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నగరంలోని నయాబజార్ హైస్కూల్, రిక్కా బజార్ హైస్కూల్, ఖాజీపుర ప్రభుత్వ హైస్కూల్, రాజేంద్రనగర్ ప్రభుత్వ…

సైబరాబాద్ లో ప్రశాంతంగా హనుమాన్ జయంతి

PSIOC నుంచి పర్యవేక్షించిన సైబరాబాద్ సీపీ* సాక్షితసైబరాబాద్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో విజయోస్తవ ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., తెలిపారు. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE