కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది
ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…
ఏలూరుజిల్లా ఏలూరు కాలువ లో కలుషిత నీరు ప్రవహిస్తుంది.ఈ నీరు పంట పొలాలకు వెళ్లితే పంటలు తెగుళ్లు బారిన పడి రైతులు నష్టాల బారిన పడే ప్రమాదం తో పాటు సారవంతమైన నేలలు కాస్త నిస్సారవంత మైన నేలలు గా మారే…
కందుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మెట్టుమీదిపల్లి, తిప్పాయపాలెం గ్రామం మీదుగా సాగుతున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు చేపడుతున్న పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం…
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. సెల్ఫీలతో అవాస్తవాలు వద్దు నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం…
అడవుల్లోకి చొరబడుతున్న 9మంది అరెస్టు ఇనుప గొడ్డళ్లతో కడప జిల్లా ఫారెస్టు పరిధిలో అడవుల్లోకి జొరబడుతున్న 9మందిని శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలో…
పశ్చిమ ప్రకాశం పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి. ఈ నెల 19, 20, 21 తేదీల్లో విస్తృత పర్యటన. యర్రగొండపాలెం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంలో పార్టీ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా…
ఏలూరు “చూడండి బాబు గారు..! అంటూ దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మరియు కొవ్వలి గ్రామాల్లో జగనన్న కట్టించి, అక్కచెల్లెమ్మలకు ఆస్తిగా ఇచ్చిన ఇళ్లను చూపించిన” దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు “ఇలాంటివి మీరు ఒక్కటైనా చూపెట్టగలరా…?, ఒక్క…
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం అయన్నపాలెం గ్రామంలో “కీ.శే.సుబ్బారావు” ప్రధమ వర్ధంతి సందర్భంగా పాల్గొని నివాళులు అర్పించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు , వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు
నేటి నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీ నామ పర్యటన ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి ఆత్మీయ సమావేశాలకు నామ హాజరు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బిఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు ,ఖమ్మం పార్లమెంట్ సభ్యులునామ నాగేశ్వరావుఈనెల 9వ…
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి — ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా యువత శ్రమించాలి – ప్రవీణ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణ కేంద్రం లో బిఆర్ఎస్ పట్టణ యువజన సంఘం అ్యక్షుడు చిత్రగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో…
చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు — ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి…