హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ మాన్ హాల్ రికన్స్ట్రక్షన్ పనులు

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ మాన్ హాల్ రికన్స్ట్రక్షన్ పనులను జలమండలి డిజియెం వెంకటేశ్వర్లు మరియు మేనేజర్ ప్రశాంతి తో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .…

వార్డు ప్రజలే నా బలం బలగం – కౌన్సిలర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) వార్డు ప్రజలే నా బలం బలగమని కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గోధుమ గడ్డ పద్మ జలంధర్ రెడ్డి ఆదివారం రాత్రి బలగం…

ఎల్లయ్యకు ఆర్థిక సాయం చేసిన మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణానికి చెందిన మంచాల ఎల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మల్లయ్యని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 10వేల రూపాయలు…

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

సమన్వయంతో పాటు మరింత బలోపేతమే లక్ష్యం పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్య‌చ‌ర‌ణ‌ ప్రభుత్వ అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యం సాధించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్…

విద్యుత్ బాదుడుకు వ్యతిరేకంగా నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

నరసరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ,రొంపిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ధర్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి విద్యుత్ చార్జీలను వెంటనే…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

సాక్షిత : మూసాపేట్ లోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసిఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి..సంక్షేమ పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మూసాపేట్ డివిజన్ ను వందల…

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్

సాక్షిత సిద్దిపేట* : ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, CMO సెక్రటరీ స్మితా సబర్వాల్కుకునూర్ పల్లి (మం) మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల…

బీఆర్ఎస్ పార్టీ నేతను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నేత జెమ్మి దేవేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్…

Jupalli Krishna Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం సంతోషంగా ఉంది..

హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ…

పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

సాక్షితహైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE