నార్కట్ పల్లి ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన సైదాబాబు

నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి) నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్స్పెక్టర్ గా డి.సైదాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సైదాబాబు మాట్లాడుతూ మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం…

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో…

సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… సమ్మర్ క్రైమ్స్ లో ముఖ్యంగా ఆటోమొబైల్ తెఫ్ట్…

అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు,ర్యాలీలు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

ఏప్రిల్ 14 న భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ హఠావో-దేశ కో బచావో పేరుతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్న సందర్భంగా జగతగిరిగుట్ట కార్యాలయం ఎదురుగా పోస్టర్ ను ఆవిష్కరించడం…

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ హబ్ గా రామగుండం

జ్యోతినగర్‌,: పరిశ్రమలకు నెలవైన రామగుండం పవర్‌ హబ్‌గా మారుతున్నది. ఈ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ కేంద్రాలతోపాటు ప్రైవేటు రంగంలో పవర్‌ ప్రాజెక్టులున్నాయి. 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంతోపాటు టీఎస్‌ జెన్‌కో, ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌,…

పలుకాలనీలలో పర్యటించిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..

డ్రైనేజీ సమస్యల పరిశీలన…. ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం….. పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్…

అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అధికారులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీలలో జీడిమెట్ల…

రోజ్ గార్ మేళా లో దేశానికి సేవచేసే మంచి అవకాశమిది కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ సాక్షిత : సికింద్రాబాద్ బోయ గూడ లోని రైల్వే కళారంగ్ వేదిక ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 248 మంది యువతీ యువకులకు నియామక పత్రాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

చిన్నారులకు శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆశీర్వచనాలు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, నల్లమోతు వారి చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు సురేష్ బాబు , ప్రశాంతి దంపతుల కుమారుడు నినీష్, కుమార్తె ప్రణతిల వస్త్రాలంకరణ వేడుకలు…

దేవినేని ఉమాకు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి స్ట్రాంగ్ వార్నింగ్.

దేవినేని చిట్టా అంతా అక్రమాల పుట్ట ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన గురువారం మైలవరంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం జగనన్న, వైసీపీపై విషం కక్కే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE