మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత :వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్,…