రైతులకు నష్టపరిహారం చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

సాక్షితహనుమకొండ జిల్లాపరకాల నియోజకవర్గం. : . గత సంవత్సరం కురిసిన వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులకు చెక్కులు అందచేసిన పరకాల…

పొదలకూరులో ఖాళీ అవుతున్న టిడిపి

సాక్షిత : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన నాయకులు ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని వీడి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతు సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, పులికొల్లు, వెంకటాపురం గ్రామాలకు చెందిన తెలుగుదేశం ప్రధాన నాయకులు కొరపాటి రంగయ్య నాయుడు, కొమ్మి…

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గౌరవ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

సాక్షిత : లక్షేట్టిపేట్ మండలం లోని బలరావుపేట,జెండా వెంకటాపురం,రంగపేట,ఉత్కూర్,మొదెల,ఇటిక్యాల,గుల్లకోట గ్రామాల్లో *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు * వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని.రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ…

గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం..

ప్రకాశం జిల్లా గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం…..? సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న పంతగాని శ్రీనివాసులు ఆధార్ అప్డేట్స్ చేసి ప్రజల వద్ద నుండి అక్రమంగా వంద నుండి…

173వ రోజు అన్న క్యాంటీన్

బాపట్ల జిల్లా అన్నదాత సుఖీభవ 173వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ…

రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లా తుళ్ళూరు రాజధాని ప్రాంతం నెకల్లులో బిఎస్ ఆర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు తగలపడుతున్న ఫ్లాస్టిక్ పైపుల నిల్వల డంప్ కాలి బూడిద అవుతున్న రాజధాని నిర్మాణ సామగ్రి ప్రమాదానికి గల కారణం తెలియాల్సి…

కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరం – శాసనమండలి చైర్మన్ గుత్తా

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం కంటి వెలుగు పథకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరమని ఆయన తెలిపారు.…

తిరుపతి శ్రీనివాససేతు మూడవ దశ ట్రైల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

సాక్షిత : తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి…

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదినo

కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల లో అన్నదాన కార్యక్రమం ఒకటో వార్డు వైయస్సార్ సీపీ నాయకులు నగల్ల నారయ్య, కుంభాల క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సవిడి బోయిన…

మార్కాపురం….
నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

ప్రకాశం జిల్లామార్కాపురం….నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి – నా తమ్ముడు తప్పు చేసినట్టు నిరూపిస్తే జైలుకు పంపేందుకు సిద్ధం : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE