రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించిన యస్.పి

రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించిన యస్.పి సూర్యాపేట జిల్లా (సాక్షిత ప్రతినిధి) జాతీయ రహదారులు ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్లు, సర్కిల్ అధికారులు, డిఎస్పి లతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్…

వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం

వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం మృతులకు ఎంపీ నామ సంతాపం కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్ష సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏన్కూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన…

రోజులు కాదు-సంవత్సరాలు గడిచినా కేసీఆర్ హామీలు అమలు కావు-పొంగులేటి

రోజులు కాదు… సంవత్సరాలు గడిచినా కేసీఆర్ హామీలు అమలు కావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రోజులు… వారాలు… నెలలు కాదు… సంవత్సరాలు గడిచినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కావని ఖమ్మం మాజీ పార్లమెంటు…

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి – యస్.పి రాజేంద్రప్రసాద్

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి – యస్.పి రాజేంద్రప్రసాద్ సూర్యాపేట జిల్లా(సాక్షిత ప్రతినిధి) సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశం నందు వివరించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా…

విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం – ప్రియదర్శిని మేడి

విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం – ప్రియదర్శిని మేడి నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) గ్రామ సంఘాలలో పనిచేసే ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. బుధవారం కేతపల్లి…

దాతలు సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు వసతి షెల్టర్లు ఏర్పాటు.

పలువురు దాతల ఆర్థిక సహాయంతో.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో నిత్యము గ్రామ అభివృద్ధి కొరకు పారిశుద్ధ్యం విషయంలో గ్రామ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గ్రామంలో సరైన వసతి గృహాలు లేకపోవడంతో…

నరసింహకు నివాళులర్పించిన అంతటి పారిజాత నరసింహ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంవెలిమినేడు గ్రామంలో 3వార్డు కి చెందిన దేశబోయిన. నర్సింహా అనారోగ్యంతో మృతి చెందారు. బిఆర్ ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో దేశబోయిన నర్సింహా మృతదేహానికి జిల్లా నాయకులు అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పూలమాలలు వేసి…

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం – కేవిపిఎస్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను నిరశిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అంటూ ఈ నెల 28వ తేదీ న జరిపే పూలే, అంబేద్కర్ జన జాతర సభను జయప్రధం చేయాలని…

ఘనంగా ప్లీనరీ BRS పార్టీ తాండూర్ నియోజకవర్గం సమావేశాలు జరిగినాయి

సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ ఈ సభకు అధ్యక్షత MLA ఉన్నారు .సభ ప్రారంభం ఉపన్యాసం శ్రీశైల రెడ్డి చేశారు BRS రాష్ట్ర నాయకులు. అలాగే BRS రాష్ట్ర నాయకులు విజయ కుమార్ ,తెలంగాణ కోసం ప్రతి గ్రామం సబ్బండ…

జగనన్న ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షితతిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన ఇంటి నిర్మాణ కార్మికులను పెంచుకోవడం అదేవిధంగా అవసరమైన నిర్మాణ సామాగ్రీని సమకూర్చుకోవడం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఎం.కొత్తపల్లి లే అవుట్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE