ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన *సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీ విధానంలో భవన నిర్మాణం జరిగింది. లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండు, మూడు అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి…

ఎమ్మెల్సీ మధుతో కలిసి ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్న ఎంపీ రవిచంద్ర
ఎంపీ సంతోష్ తో ఆత్మీయ ఆలింగనం

సాక్షిత : *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఢిల్లీ వసంత విహారులో కొత్తగా కట్టిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.రవిచంద్ర అప్పటికే అక్కడ ఉన్న రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ను…

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం

వసంత్ విహార్ లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయం లో యాగశాల, హోమం,సుదర్శన పూజ ,వాస్తు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు…

గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు

గొల్లపూడి లో ఘనంగా శ్రీ గంగానమ్మ అమ్మవారి 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరావు అన్న సమారాధనలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రోడ్డు మండలం గొల్లపూడిలో…

నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు వచ్చి చేరడంతో పూర్తిగా మునిగిపోయింది

ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, కొత్తూరు గ్రామం వద్దగల శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఇటీవల రెండు రోజుల నుంచి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మొదటి సొరంగము పాక్షికంగా నీటిలో మునిగిపోగా రెండవ సొరంగము 18 అడుగుల…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇంటింటికి ‘కమలం పువ్వు’ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ఇంటింటికి ‘కమలం పువ్వు’ కార్యక్రమంలో భాగంగా గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ లో ‘మరోసారి మోడీ సర్కార్ – తెలంగాణ లో ఈసారి బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో కమలం పువ్వు గోడ చిత్రాన్ని బీజేపీ నాయకులు, కేకేఎం…

ఎలక్ట్రికల్, హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న పనులను జిహెచ్ఎంసి, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్…

ఐఎన్టీయూసీ నుండి బీజేపీ లోకి చేరికలు

సాక్షిత : బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సారెగూడెంలోని ఆల్కల్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాము గౌడ్ ఆధ్వర్యంలో…

వైసీపీ నేతకు పరామర్శ

పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం మండలం తోలుకోడు సొసైటీ చైర్ పర్సన్ చెలికాని వరదా వేణుగోపాలరావు ఇటీవల అనారోగ్యానికి గురై మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన…

ప్రజా సంక్షేమమే తన క్షేమంగా భావించే నాయకుడు మన జగనన్న:శాసనసభ్యులు సింహాద్రి.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం వి. కొత్తపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు తిరుగుతూ ఏవైనా సమస్యలు ఉంటే అడిగి మరీ తెలుసుకొని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.ఈ మూడేళ్లలో ప్రజలకి అందించిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు……

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE