తక్షణమే అంటే.. ఎన్ని రోజులు

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి శీనన్న రైతు భరోసా యాత్ర అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం…

అందుబాటులోకి మాస్టర్ ప్లాన్ రోడ్లు – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్

ప్రజాభివృద్దికి ఆధునిక రహదారులు – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్* *సాక్షిత : *తిరుపతి నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నవని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…

స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలి : ఎం.డి హరిత ఐఏఎస్

స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలి : ఎం.డి హరిత ఐఏఎస్ సాక్షిత : తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత…

భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని భూవివాదాలకు సంబందించిన పలు సమస్యలను తమరి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాలలో రూ. 150.00 లక్షలు( ఒక కోటి యాబై లక్షల) రూపాయల తో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు శంకుస్థాపన…

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలి.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని రాష్ట్ర రవాణా…

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి – యస్.పి అపూర్వ రావు

రోడ్డు భద్రత సమీక్ష సమావేశంరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్ నల్లగొండ సాక్షిత ప్రతినిధిరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా యస్ పి అపూర్వరావు కోరారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు…

ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ

సాక్షిత : ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన…

ఆటలతోనే చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం – కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

సాక్షిత :హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హామ్స్ లో రూ.12 లక్షల అంచనా వ్యయంతో చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసే ఆట పరికరాల గురించి కాలనీ వాసులతో కలిసి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .ఈ సందర్బంగా కార్పొరేటర్…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్ లో రూ.35 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE