దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మేడ్చల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, దుండిగల్ సీఐ రామకృష్ణ, సూరారం సీఐ వెంకటేశ్వర రావులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎంపీపీ కొలను సునీత వెంకటేష్

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలుచిట్యాల సాక్షిత రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ రైతు…

చింతకాని మండలంలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కిష్టాపురం, రామకృష్ణాపురం గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో జరిగిన పలు శుభకార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు బాధిత కుటుంబాలను…

రైతు పక్షపాతి తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రైతు పక్షపాతి తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రైతు…

రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. రూ.50 లక్షలతో పోలీస్…

రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకుల మరియు వివిధ రాజకీయ పార్టీలకు ,ప్రభుత్వాలకు, పెద్దేముల్ ముదిరాజ్ ల ఐక్యత

రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకుల మరియు వివిధ రాజకీయ పార్టీలకు ,ప్రభుత్వాలకు, పెద్దేముల్ ముదిరాజ్ ల ఐక్యత మండల బారి సభల ద్వారా.కళ్ళు తెరిపించగలము. సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గం పెద్ధముల్ మండలం ముదిరాజ్ సంఘం చైతన్య…

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రగతి యాత్రలో బాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమీషనర్ రామకృష్ణా రావు ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి *,ప్రజాప్రతినిధులతో కలిసి…

తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్, దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ల ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…

నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్ హుడ్ ప్రీ-స్కూల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

*సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల దూబే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్ హుడ్ ప్రీ-స్కూల్ ను ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ జిహెచ్ఎంసి రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో ఘనంగా…

జిహెచ్ఎంసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

సాక్షిత : శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న తో తదితర డివిజన్ కార్పొరేటర్లతో కలిసి మొన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ను, వాహనాలను ప్రారంభించిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE