కామేపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. 200 కుటుంబాలు రాజీనామా.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనన్న బాటలో నడుస్తామని స్పష్టం…