దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా లహరి ఎస్టేట్స్, ప్రగతి నగర్ లో నూతనంగా ఏర్పాటు అయిన గండికోట దోశ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్ ,సురేష్…

సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ

సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ కుత్బుల్లాపూర్ నియోకవర్గం నిజాంపెట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్కృతి గ్లోబల్ ప్రి -స్కూల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్…

కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి

కూకట్ పల్లి నియోజకవర్గం కే పీ హెచ్ బీ డివిజన్ లో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్…

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్… రూ.1000 పెంచుతూ మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్… ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు… రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000…

అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా హిల్ కౌంటీ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి గోదా…

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో కాలనీ వాసులతో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యల గురించి కాలనీవాసులు అడిగి తెలుసుకుని కాలనీలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరిన…

సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు

సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. రాత్రి చింతబవి లో దాదాపు రూ.70…

సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు…

అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసిన నాయకుడు కేసీఆర్…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా “సంక్షేమ సంబురాలు”…కుల వృత్తుల వారికి లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…11 మందికి రూ.11 లక్షలు అందజేత… సాక్షిత : గడిచిన తొమ్మిదేళ్లలో…

దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు – ఎంఈఓ

చిట్యాల సాక్షిత ప్రతినిధి సమాజంలో వేసే ప్రతి అడుగుకూ అంగవైకల్యం అడ్డుకారాదని, మనోస్థెర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో దివ్యాంగులకు భవిత కేంద్రాలు శిక్షణనందిస్తున్నాయని వీటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి కూకుట్ల నర్సింహా అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని భవిత కేంద్రం…

చిట్యాల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఇరుగు రవి

చిట్యాల సాక్షిత ప్రతినిధిచిట్యాల పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ ఐ గా రవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సిఐ శివరాం రెడ్డి, స్టేషన్‌ సిబ్బంది ఎస్.ఐ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE