పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకే వార్డు కార్యాలయాలు

పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకే వార్డు కార్యాలయాలుప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. సాక్షిత : *పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ…

*తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగం

సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 129 డివిజన్ సూరారం లోని నెహ్రూ నగర్ లో డివిజన్ వర్డ్ నూతన కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…

ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ…

వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులోకీశే గుండెబోయిన మల్లయ్య జ్ఞాపకార్థంగా మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులుఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్ ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ…

ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం కేసీఅర్ ప్రభుత్వం

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ బొయాన్ పల్లి డివిజన్ లో వార్డ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజల…

ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం

సాక్షిత : ప్రగతి భవన్ లో జరిగిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్సీ…

సిద్దిపేటలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు

సాక్షితసిద్దిపేట: సిద్దిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట…

తెలంగాణలోని ప్రతి మహిళా అద్భుతంగా రాణించాలి – ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

అంబర్ పేటలో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్ పేటలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో “మహిళా సంక్షేమ దినోత్సవం” కార్యక్రమం ఘనంగా…

ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయం ప్రారంభం

ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ , శాసనసభ్యులు కృష్ణప్రసాదు .మైలవరంలో రూ.3కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణ సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం :మైలవరంలో రూ.3కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవన సముదాయాన్ని ఏపీ…

మహిళల శిశు సంక్షేమము దేశం లోనే విప్లవాత్కమైన పథకాలను ప్రవేశపెట్టి నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం లోని సాయి పూర్ తులసి గార్డెన్ లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా ,తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాల కార్య క్రమంలో ,తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE