ఉట్ల గంగమ్మ జాతరకు 1,00,000 ఒక లక్ష రూపాయలు సాయం అందించిన పటాన్ చెరువు కాబోయే ఎమ్మెల్యే నీలం మధు ముదిరాజ్

ఊట్ల గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 25 ఆదివారం నాడు నిర్వహించే గంగమ్మ జాతరకు BRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 1,00,000 ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లడుతూ ముదిరాజులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని…

సీఎం రిలీఫ్ ఫండ్ 7.5 లక్షల చెక్కును పంపిణీ చేసిన మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా !

సాక్షిత : నగరి మినిస్టర్ కార్యాలయంలో నందు నిండ్ర మండలం, చవరంబాకం గ్రామ వాస్తవ్యులైన పేరం మోనిష వారి చిన్న బేబీ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిది నుండి మంజూరు అయిన రూ.7 లక్షల 50 వేలు రూపాయలను…

మంగళగిరి మహర్షి ఆర్కే సహకారంతో స్వయం ఉపాధికి సాయం

మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్, రాజీవ్ గృహకల్ప రోడ్డు కాళీమాత గుడి వద్ద మల్లీశ్వరి అనే మహిళ రోజు సాయంత్రం పూలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. తోపుడు బండికి నెలకు 900/- రూపాయల అద్దె చెల్లిస్తున్నానని తనకు ఒక తోపుడు బండి…

పొక్కునూరు గ్రామంలో వాలంటీర్లను సత్కరించి, అవార్డులను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంక్షేమ సారుథులు వాలంటీర్లే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. వాలంటీర్లను హేళన చేసి మాట్లాడి, దుష్ప్రచారాలు చేసిన కుటిల బుద్ధి చంద్రబాబుది .. చందర్లపాడు మండలంలోని పొక్కునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన…

వేల్పుల వెంకటేష్ ని పరామర్శించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

చందర్లపాడు మండలంలోని పోక్కునూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు వేల్పుల వెంకటేష్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి…

కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రవేట్ వ్యక్తుల హల్చల్

సాక్షిత ప్రతినిధి. టిడిపి పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బాదేపల్లి రాజు గౌడ్ గర్భిణీ స్త్రీలే టార్గెట్. ఒక్క డెలివరీ కేసును ప్రైవేట్ హాస్పిటల్ కి పంపిస్తే 10000 జీతాల కన్నా కమిషనర్లు మిన్న అనే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ తీరు…

సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువు

సాక్షిత : సమాజంలో మంచి మార్పు రావాలంటే చిన్నపిల్లలు మర్యాదలతో పెరగాలంటే కేవలం మంచి చదువుతోనే సాధ్యమని గట్టిగా నమ్మే టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి 50 వేల పుస్తకాలను ప్రభుత్వ…

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు…

సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జూన్ 2 నుండి 22 వరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని కుత్బుల్లాపూర్…

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE