సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు

సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు సాధిస్తున్నామని, ఆయా పనుల్లో జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా…

తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చు

సాక్షితసికింద్రాబాద్ : తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో రూ.2.60 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి…

పెన్ పహాడ్ మండలం చీదేళ్ళ గ్రామంలో ఎంపీటీసీ వెంకటరెడ్డి నివాసంలో ఘనంగా వీర్ల పండుగ

సాక్షిత : ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి..ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికార్యక్రమంలో హాజరైన ఎంపీపీ నెమ్మాది బిక్షం ,జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగేందర్, చీదెల సర్పంచ్పరెడ్డి…

ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ దుందిగల్ లో .పోచమ్మ తల్లి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … అనంతరం…

అనారోగ్యంతో మృతిచెందిన పలువురికి నివాళులర్పించిన మాజీ మంత్రి జూపల్లి

నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి.వీపనగండ్ల మండలాల పరిధిలోని గ్రామాలలో వివిధ ఆరోగ్య కారణాలతో మృతి చెందిన పలువురికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించారు… పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామ ఉపసర్పంచ్ దేశమోని…

భరత్ నగర్ కాలనీ యోగ ధ్యాన మందిరం ప్రారంభోత్సవము

భరత్ నగర్ కాలనీ యోగ ధ్యాన మందిరం ప్రారంభోత్సవము కార్యక్రమం నందు కూకట్పల్లి యం. యల్. ఎ మాధవరం కృష్ణారావు అన్న యం. యల్. సి కె. నవీన్ రావు అన్న కార్పొరేటర్ పండాల. సతీష్ గౌడ్ అన్న తో బి.…

గడప గడపకు మన ప్రభుత్వం

మన ప్రియతమ నాయకులు, కర్నూలు ఎమ్యెల్యే హాఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 13 వ వార్డులోని 31వ సచివాలయం బంగారుపేట నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది… ఎమ్యెల్యే ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో…

సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు…

ముఖ్యమంత్రి సార్ ఇచ్చిన భరోసాతో ముందుకెళ్తానని తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

సాక్షిత : *పటాన్చెరు నియోజకవర్గానికి అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో…

ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ రావు తో కలిసి నిత్యం వాహనాల ట్రాఫిక్

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని JNTU ప్రధాన రహదారి నుండి అడ్డగుట్ట, సమతా నగర్ మీదుగా ప్రగతి నగర్ రోడ్డు కు వెళ్లే కూడలి (వినాయక జ్యువెల్లర్స్) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారనికై ట్రాఫిక్ సీఐ నరసింహ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE