బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్

శాంతి భద్రతలకు విగాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి — ప్రజలు శాంతియుతంగా బోనాల పండుగ జరుపుకోవాలి — క్రైం రివ్యూ సమావేశం నిర్వహణ — భద్రత ఏర్పాట్లపై అధికారులకి పలు సూచనలు చేసిన రాచకొండ సిపి డీఎస్ చౌహాన్ ఐపిఎస్…

బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలి – యస్.పి అపూర్వ రావు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత – — ఆపరేషన్ ముస్కాన్ సమన్వయ సమావేశం నల్లగొండ సాక్షిత ప్రతినిధి బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలని యస్.పి అపూర్వ రావు ఐపిఎస్ కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై1 నుండి నెల రోజుల…

టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన పోకల దేవదాస్

చిట్యాల సాక్షిత ప్రతినిధి జూలై 2తేదీన ఆదివారం రాహుల్ గాంధీ పాల్గొనే సభ ఏర్పాట్లను పరిశీలించడానికిటిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్తూ మార్గ మధ్యంలో చిట్యాల దగ్గర ఉన్న వివేరా హోటల్లో జిల్లా నాయకులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా…

సత్యసాయిబాబా సేవా సమితిఅధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ

చిట్యాల సాక్షిత ప్రతినిధి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా చిట్యాల సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాల పట్టణంలోని ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంచి మరియు ప్రేమ తరువు కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో…

రాందేవ్ రావ్ వైద్యుడికి అపూర్వ‌గౌర‌వం

ఐఎస్‌సిసిఎం అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ శ్రీనివాస్ సామ‌వేదం ఎన్నిక‌ …… సాక్షిత : ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ (ఐఎస్‌సిసిఎం) నూత‌న అధ్య‌క్షుడిగా కూక‌ట్‌ప‌ల్లిలోని రాందేవ్ రావ్ ఆస్ప‌త్రిలో చీఫ్ ఇంటెన్సివ్ కేర్‌ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్…

ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నాం…

ప్రగతి యాత్ర”లో భాగంగా 79వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… జీడిమెట్ల 132 డివిజన్ శివారెడ్డి నగర్, వెంకన్న హిల్స్ 1,2లలో పాదయాత్ర… రూ.3.77 కోట్లతో కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,…

గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం తో సంఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి జిహెచ్ఎంసి అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని పూర్తి చేయాలని జిహెచ్ఎంసి…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

నేడే పొడు పట్టాల పంపిణీ

ఆసిఫాబాద్ జిల్లా:తెలంగాణ పోడు పట్టాల పంపిణీపై నాలుగేళ్ళుగా నడుస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రం మొత్తంమీద సుమారు 11.5 లక్షల ఎకరాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పంపిణీ చేయడానికి జాబితాను సిద్ధం చేసింది మాత్రం…

సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిసాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE