జగనన్న సురక్ష క్యాంపును పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : *తిరుపతిలో శనివారం నుండి ప్రారంభమయ్యే జగనన్న సురక్ష కార్యక్రమం ఎన్.జి.ఓ కాలనీ క్యాంపును తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ శుక్రవారం పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. తిరుపతి నగరంలోని 40 డివిజన్ 1,2…

శ్రీనివాససేతు గెడ్డెర్ల నిర్మాణానికి ట్రైల్ రన్ ప్రారంభం

సాక్షిత : తిరుపతి శ్రీనివాససేతు తుది దశ పనుల్లో భాగంగ రామానుజ సర్కిల్ నుండి ఆర్టిసి బస్ స్టాండ్ ను కలుపుతూ రైల్వే లైన్ పై రెండు మార్గాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనుల్లో భాగంగా ఐరన్ గెడ్డెర్లను అమర్చే ప్రకియలో…

ఓటర్ల జాబితాను కరెక్ట్ గా సిద్దం చేయండి – జాయింట్ కలెక్టర్ భాలాజీ

బి.ఎల్.ఓలు భాధ్యతగా పనిచేయాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్సాక్షిత : తిరుపతి నియోజకవర్గం బూత్ లెవల్ ఆఫిసర్స్ సమీక్ష సమావేశం తిరుపతి ఎస్వీ యూనివర్శిటి ఆడిటోరియంలో తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ…

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే చిరుమర్తి.నిర్నేముల, లక్ష్మాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామన్నపేట సాక్షిత ప్రతినిధి రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట…

చిత్యలలో మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం

ఎమ్మెల్యే చిరుమర్తి అద్వర్యంలో ఘన స్వాగతంమంత్రి కేటీఆర్ ని సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కిచిట్యాల లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.మహబూబాబాద్ జిల్లా లో…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…

ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ కు చెందిన ఎస్.రాజు కుమార్తె శరణ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని అశ్రాయించారు.…

అభివృద్ధి పనులకు శకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నోముల భగత్

నిడమనూరు సాక్షిత ప్రతినిధి నిడమనూరు మండల కేంద్రం రాంనగర్ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకి నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ…

బొల్లిగోర్ల వెంకన్న కి నివాళుల్పించిన ఎమ్మెల్యే నోముల భగత్

త్రిపురారం సాక్షిత ప్రతినిధి త్రిపురారం మండలంఅల్వాలపాడు గ్రామంలో హత్యకు గురైన బొల్లిగోర్ల వెంకన్న మరణించడంతో విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ వెంకన్న పార్థివదేహానికిపూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులని ఓదార్చి అడైర్యపడవద్దని అండగా ఉంటానని బరోసానిచ్చారు.ఈ సందర్భంగా…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE