నేరడ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ట్రస్ట్ గ్రామ యూత్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య…

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద పి.సి.సి. నియంత రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక వ్యహవాహారాన్ని కండిస్తూ

[4:02 pm, 17/07/2023] Sakshitha News: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద పి.సి.సి. నియంత రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక వ్యహవాహారాన్ని కండిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు..[4:04 pm, 17/07/2023] Sakshitha News: *సాక్షిత :…

యెనుకటి ఎండిన బతుకుల యెతలు మనకు వద్దు

యెనుకటి ఎండిన బతుకుల యెతలు మనకు వద్దు…*నేటి రైతు సంక్షేమమైన కేసీఆర్ సార్ పాలననే మనకు ముద్దు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు…

వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది ఈ ఆరోగ్య శ్రీ పథకాన్నిదివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత…

సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు. లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి..…

రెబ్బనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొట్టె సత్తయ్య ను పరామర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే

రెబ్బనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొట్టె సత్తయ్య ను పరామర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ .. దండేపల్లి మండలం లోని రెబ్బనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొట్టె సత్తయ్య కు ప్రమాదవశాత్తు…

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదిక

సాక్షిత : *రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా *దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో…

బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుక

సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫలమండీ , బౌద్ధనగర్ డివిజన్ల పరిధుల్లో బోనాలు వేడుకలను పురస్కరించుకొని డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్ స్థానిక నేతలు, కార్పొరేటర్ల తో కల్సి పర్యటించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ ఫలహారం బండ్ల…

శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవి స్వామి వారి దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున భ్రమరాంబికా దేవి స్వామి వారి దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్ గౌడ్.. తదితరులు…

శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్‌ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ :శామీర్ పేట ఓఆర్ఆర్‌పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE