గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ

దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత…

జగన్‌.. నమ్మి భూములిస్తే రైతులను రోడ్డున పడేస్తారా?: అమరావతి ఐకాస

విజయవాడ: అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద…

రాజాసింగ్ తో ఈటల రాజేందర్ భేటీ

హైదరాబాద్: భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూల్ పేటలోని ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి వెళ్లి ఆయన ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని కోమటిరెడ్డి

హైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణమునకుభూమి పూజ-శంకుస్థాపన

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణమునకుభూమి పూజ-శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు .. హాజపూర్ మండలం లోని ముల్కల్ల గ్రామం లో 20 లక్షల నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) భవన నిర్మాణమునకుభూమి పూజ-శంకుస్థాపన…

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాంపల్లి రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ముఖ్య అతిథిగా…

భారీ వర్షాలున్న జిల్లాల్లో అప్రమత్తంకంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలి: సీఎస్‌

హైదరాబాద్‌: భారీ వర్షాలు కురుస్తున్నందున భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో జనజీవనానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. రాత్రి ఆమె ఆయా…

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం.. ఏసీపీ నరేందర్

కరీంనగర్ జిల్లా:శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని కరీంనగర్ టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక…

ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE