ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జాగ్రత్తగా ఉండాలని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పర్యటించి వాతావరణ మార్పుతో వచ్చే డెంగ్యూ మలేరియా వంటి…

భారివర్షాల కారణంగా చేపట్టవలసిన చర్యల పై జిల్లా పోలీస్ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

జోగుళాంబ గద్వాల్ జిల్లా లో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీమతి కె.సృజన ఆదేశించారు.జిల్లా…

సహాయ కార్యక్రమాలకు జిహెచ్ఎంసి హెల్ప్ లైన్

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ…

తెలంగాణ స్టేట్,రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ.

కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రజిని సాయి చందు కి శుభాకాంక్షలు

శ్రీమతి ప్రేమలత కురువ పల్లయ్యబీఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు హైదరాబాదులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా వారిని మర్యాదపూర్వం కలిసి శాలువా బొకేతో శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా…

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుండాలు v/s వైసిపి నాయకులు,కార్యకర్తలు

ఆవేశంతో రగిలిపోతున్న వైసిపి శ్రేణులు అవినీతి అనకొండ @గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై తాడేపల్లి కొంపకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు,కార్యకర్తలు ఈ అసంతృప్తులకు ప్రధాన కారణం @ గోపిరెడ్డి నేర ప్రవృత్తి,సతీమణి వసూళ్ల పర్వం ఓ వైసీపీ కార్యకర్తను చితకబాదిన వైనం…

రైతులకు వారి పంట చేనుల్లో పండ్ల మొక్కలు పెపంకం పై అవగాహన సదస్సు

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌట్ విప్ డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకుకోటపల్లి మండలం కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ శ్రీమతి మంత్రి సురేఖ ఎంపీడీఓ…

ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై…

ఆగష్టు 5వ తేదీకి శ్రీనివాస సేతు పనులు పూర్తి చేయాలి – టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి

సాక్షిత తిరుపతి : శ్రీనివాస సేతు నిర్మాణ పనులు ఆగష్టు 5వ తేదీకి పూర్తి చేసి భక్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్ లో టీటీడీ, తిరుపతి…

MAXXWOOD MODULER FACTORY ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

హాజపూర్ మండలం లోని ముల్కల్లా గ్రామం లో MAXXWOOD MODULER FACTORY ప్రారంభోత్సవం లో భాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE