ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…

వరదల నేపథ్యంలో భద్రాచలం చేరుకున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత : ఈ సందర్భంగా ITC గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ITDA…

ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వరద నీరు నిలవకుండా చూడాలి…సబీహా గౌసుద్దీన్

సాక్షిత : * కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ లలో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * వరద ముంపునకు గురైన ప్రాంతాలైన సఫ్ధర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, రామారావు నగర్, లలో కార్పొరేటర్ పర్యటించారు. ఈ…

ముంపు ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్డుపై నిలిచిన వరద నీరుని జిఎచ్ఎంసి సిబ్బందితో తొలగించడం జరిగింది. అలాగే భారీ వృక్షం ఒకటి నాలాలో కొట్టుకువచ్చి రాఘవేంద్ర నగర్ కాలనీలోని వంతెన…

రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు

మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. రామచంద్రారెడ్డి గారు కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన రామచంద్రా రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే…

దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! డాక్టర్ చెరుకు సుధాకర్

దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో పాలక ఎన్ డి ఏ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించిన 26 ప్రతిపక్ష పార్టీల కూటమి బెంగుళూరు కేంద్రంగా డెవలప్ మెంట్ అలియన్స్…

కిషన్ రెడ్డి పై సీతక్క

కిషన్ రెడ్డి పై సీతక్క కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత అవసరం లేదు. బీజేపీ బీఆర్ఎస్ డ్రామా చేస్తున్నాయి. డబుల్ బెడ్ రూం సమస్య ఎప్పటి నుండో ఉంది. ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైలెంట్ గా…

బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది

గాంధీ భవన్.. బెల్లయ్య నాయక్, జాతీయ ఆదివాసీ సెల్ వైస్ ప్రెసిడెంట్. 85 రోజులుగా మణిపూర్ మండుతోంది బిజెపి, కేంద్రం చేతగాని తనానికి మణిపూర్ నిదర్శనం. చాలామంది గిరిజనులు మణిపూర్ వదిలిపోయారు కుకీ , మైతేలీ తేగల మధ్య అతిపత్య పోరు…

ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్

ముషీరాబాద్ నియోజకవర్గం లో కవాడిగూడ డివిజన్లోని ఎరుకల బస్తీలో కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ , వెంటనే ప్రభుత్వ అధికారి…

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE