కాలువ నిర్మాణం వల్ల వరద నీటి ప్రవాహం దారి మళ్లించి దూలపల్లి రాహదారి పై ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు

కాలువ నిర్మాణం వల్ల వరద నీటి ప్రవాహం దారి మళ్లించి దూలపల్లి రాహదారి పై ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేస్తున్నాం:- ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బులాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి…

సరూర్‌నగర్‌ చెరువు గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం

హైదరాబాద్:సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో…

నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారావు డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికా రెడ్డి స్వగృహ ఫుడ్స్ షాప్ ను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

ద కేఫ్ స్పాట్ లైట్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ద కేఫ్ స్పాట్ లైట్ నుప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువు:బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఆగంతకుల కాల్పులు• దళిత నేతపై కాల్పులకు నిరసనగా బిఆర్ఎస్ మద్దతు• ఆజాద్ రావణ్ పై కాల్పులను ఖండించిన బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి• కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు…

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC.

సాక్షిత హైదరాబాద్ :అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని…

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మేడ్చల్ నియోజకవర్గం రూరల్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

నిజామాబాద్ ఐటీ హబ్… యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట

రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాంజాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత సాక్షిత : నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

భౌరంపేట్ లోని చెరువుల కుంటలను పరిశీలించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ..

సాక్షిత : గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని చెరువులు నిండి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు కుంటల యొక్క ప్రమాదకర…

అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ బబ్బుగూడలోని నివాసం ఉంటున్న గణేష్, అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE