నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి

మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నంద్యాల నియోజకవర్గనికి సంబంధించి నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి , NMD ఫరూక్…

ఛలో GHMC కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…9 ఏళ్ల దొర పాలనలో నాలాలు చెరువులు ఆక్రమణలు,అక్రమ నిర్మాణాలతో జలాషయాన్ని తలపిస్తున్నాయి అని అన్నారు…అదేవిధంగా వర్షానికి ముంపుకు గురైన బాధితులకు వరద సహాయం అందించకుండానిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు…. హైదరాబాద్ ను డల్లాస్, సింగపూర్ చేస్తా అని…

వర్షాల కారణంగా చెరువులు నిండుతున్న నేపథ్యం

సాక్షిత : వర్షాల కారణంగా చెరువులు నిండుతున్న నేపథ్యంలో * మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి *,కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్ ఈ సత్యనారాయణ ,NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రగతి నగర్ అంబీర్ చెరువు అలుగు…

టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయం ముట్టడి

టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి || సాక్షిత : హైదరాబాద్ లో…

పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

సాక్షిత : పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు,మూడు రోజుల క్రితం…

ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా రోడ్ విస్తరణ

గత ఎన్నో రోజుల నుంచి మయూరి నగర్ వాసులు,స్థానిక అన్ని కాలనీ ల వినత మేరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తన సొంత నిధులతో జెసిబి తెప్పించి మయూరి నగర్ కరెంటు ఆఫీస్ నుంచి ఏషియన్ హాస్పిటల్ వరకు చుట్టుప్రక్కల…

ఇల్లు కూలిన నిరుపేద కుటుంబానికి 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం…

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్

తిరుపతి ఎంపీ గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్ ఆర్ట్ డైరెక్టర్ జోనాధన్ కెన్నెడీ, సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాధన్తిరుపతిలో సృజనాత్మక పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సుధీర్ఘ చర్చసాక్షిత : ఢిల్లీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని కలిసిన బ్రిటిష్ కౌన్సిల్…

మర్యాద పూర్వకంగా కలిసిన బాచుపల్లి ప్రాంత వాసులు.

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన బాచుపల్లి ప్రాంత వాసులు.ఈ సందర్భంగా ఈ ఆదివారం వారి ప్రాంతంలో బోనాలు ఉత్సవాలు సందర్భంగా ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తూ… నిర్వహించు…

జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్

సాక్షిత : స్థానిక మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో నూతనంగా ఏర్పాటుచేసిన జగనన్న మహిళ మార్ట్, క్లాస్ క్లీన్, మరియు క్యాంటీన్ ను ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేసిన మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE