ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనుషుల ప్రాణాలు తీస్తున్న రోడ్లు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మరియు భిఆర్ఎస్…

95వ రోజు ప్రజా ప్రగతి యాత్ర..

అభివృద్ధికి లక్ష్యమే ఈ ప్రగతి యాత్ర – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పర్యటన… పాదయాత్రలో భాగంగా 129 – సూరారం డివిజన్ పరిధిలోని కళావతి నగర్ మరియు టిఎస్ఐఐసి కాలనీలో రూ. 84.10 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించనున్న సీ.సీ. రోడ్డు…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర ,కొనసాగించారు..ఆయన తో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు… డివిజన్ లోని హరిజన బస్తీ..సిక్కు బస్తి…మొదలగు ప్రాంతాలలో ప్రజా…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో

నెల్లూరు జిల్లా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 15 వేలు కావాలని గ్రామస్థుడు రావిళ్ల వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేసిన ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ వీఆర్వో M.మాల్యాద్రి.. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే…

నేడు తిరుపతి లడ్డు పుట్టినరోజు

తమిళ కాలెండర్ ప్రకారం 1715 ఆగస్టు 3వ తారీఖున మొట్ట మొదటిసారిగా శ్రీవారికి లడ్డూ సమర్పించటం జరిగింది.308 ఏళ్ళ చరిత్ర మన తిరుపతి లడ్డూది.అమృతతుల్యం శ్రీవారి లడ్డూ మహా ప్రసాదంఓం నమో వేంకటేశాయ

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.

ఆహ్వానించిన ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు, ఆయన అనుచరులతో ఖర్గే నివాసంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు. రుణమాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని ఆయన…

అసెంబ్లీ రేపటికి వాయిదా.. బీఏసీ సమావేశం

హైదరాబాద్‌:అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం సభ రేపటికి వాయిదా…

రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి సురేఖ-రామయ్య

చెన్నూర్ నియోజకవర్గం MLA ప్రభుత్వం విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు రైతు బాంధవుడు కెసిఆర్ ఇచ్చినమాట ప్రకారం రైతులకు 1లక్ష రూపాయల రుణమాపిని ప్రకటించడం సందర్బంగా సర్వయిపేట లో రైతులతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ మంత్రి…

ఎమ్మెల్యే ని కలిసిన నూతన ఎమ్మార్వో

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం ఎమ్మార్వో గా డి.సుచరిత నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE