నీటి సమస్యకు –విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం….కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్,,,,

కనిగిరి సాక్షిత న్యూస్ : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోనిశివారు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న నీరు మరియు విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 3వవార్డు శంఖవరం లో సమస్యా పరిస్కారంలో…

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాధర్నా,,,, కొండిశెట్టి వెంకటరమణరయ్య

పామూరు సాక్షిత న్యూస్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశానుసారం ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నందు ఈనెల 10వ తేదీన మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిజెపి కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కొండిశెట్టి వెంకటరమణయ్య ఓక…

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వి. వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- ఎనిమిది లక్షల రూపాయలు అదేవిధంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆర్…

నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న వాహనాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌.

నెంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్న 50 వాహనాలకు జరిమానా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ట్రాఫిక్ ఏసీపీ సారంగపాణి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: లైసెన్స్, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్…

నేరడ గ్రామంలో కేసీఆర్ కి పాలాభిషేకం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా నేరడ గ్రామ బిఆర్ఎస్ గ్రామ కమిటీ మరియు నేరడ గ్రామ రైతుబంధు…

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద్ , మైనంపల్లి హనుమంత్ రావు ..

సాక్షిత : * పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు కీ.శే. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పఠాన్ చేరులోని వారి నివాసంలో పరామర్శించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్…

మంచి మనసున్నతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్

జిన్నారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండల కేంద్రంలో కోరబోయిన భాస్కర్. జంగంపేట గ్రామానికి చెందిన గడ్డమీద సుధాకర్. గడ్డమీద దేశమంత్ర రావు. దోమాడుగు శంకర్. కుటుంబాలు నివాసముంటున్న ఇల్లు కూలిపోవడంతో ఈ విషయాన్ని పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ…

పేద విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు పంపిణీ.

జగ్గయ్యపేట పట్టణం స్వగృహంలో బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను జన్మదినం సందర్భంగా సామినేని విమలభాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ,ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను వారి సతీమణి విమలభాను ఫౌండేషన్…

పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి వంశీ పరామర్శ…గన్నవరం

తెలంగాణ రాష్ట్రంలోని పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జులై 23 న ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. కామెర్లకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 27న మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ మహిపాల్…

సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన – ఎమ్మెల్యే శంకర్ నాయక్

హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు మరియు రైతు రుణ మాఫీ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన..మహబూబాబాద్ శాసన సభ్యులుబానోత్ శంకర్ నాయక్

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE