హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను…

మిషన్ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మిషన్ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మిషన్ ఇంద్రధనుస్సు…

ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి పౌరుని సామాజిక బాధ్యతగా గుర్తించాలి.

మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ బి.మల్లేశ్వరి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకుప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్లాస్టిక్ వాడకం నియంత్రణపై తీసుకొవాల్సిన జాగ్రత్తలపై స్కూల్ చైర్ పర్సన్ హృదయ మీనాన్…

ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని కార్యక్రమాల్లో ప్రగతిని సాధించాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని కార్యక్రమాల్లో ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు,…

అర్హులైనా జర్నలిస్టులకు సోదరులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని ఎమ్మెల్యే కి వినతి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టు సోదరులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అర్హులైనా జర్నలిస్టులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర నిర్వహించారు… ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్, పాములు బస్తి ,హరిజన బస్తి ,అంజయ్య నగర్, అస్మత్ పేట.. మొదలగు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను…

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి…

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు,…

నూతనంగా ఏర్పాటు చేసిన (“TAAZA FOODS “) తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

సాక్షిత : *శేరిలింగంపల్లి డివిజన్ లోగల గుల్మోహర్ పార్క్ నల్లగండ్ల ఎక్స్ రోడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “TAAZA FOODS” తాజా ఫుడ్స్ టిఫిన్ సెంటర్ ను ముఖ్య అతిధులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన శేరిలింగంపల్లి…

RTC బిల్లుపై ఆమోదం తెలపని గవర్నర్

హైదరాబాద్:బీఆర్ఎస్‌ సర్కార్‌కు గవర్నర్‌ తమిళి సై వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా…

కార్పొరేట్ పాఠశాలకు దీటుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాసులు నూతన ఫర్నిచర్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ వార్డ్ నెంబర్ శ్రీధర్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ శ్రీనివాస్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE