యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దారపనేని, బైరెడ్డి

కనిగిరి సాక్షిత న్యూస్…..ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారము సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకొని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, వగ్గంపల్లి సర్పంచ్…

గుమ్మడిదల మండలంలో దళిత బంధు నిరసన సెగ

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధంముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి : కాట శ్రీనివాస్ గౌడ్ గుమ్మడిదల మండలంలో 1285 దళిత కుటుంబాలు ఉండగా, పార్టీ నాయకుల అనుచరులకు చెందిన 163 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడాన్ని కండిస్తూ, ప్రతీ దళిత కుటుంబానికి దళిత…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లలో రాహుల్ గాంధీ భారీ ఫ్లెక్సిలు ఏర్పాటు

సాక్షిత : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి * ఆదేశాల మేరకు *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * నాయకత్వములో రాహుల్ గాంధీ అనర్హత వేటు పై సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చిన…

మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన

మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాల పైన చర్చలో భాగంగా కె.పి. వివేకానంద్ అసెంబ్లీలో ప్రసంగించారు.. సాక్షిత : ప్రజల యొక్క ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్…

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వైరల్ అవుతున్న జమాఅతె ఇస్లామి హింద్ పోస్టర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తల్లిపాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం. కానీ కొంతమంది తల్లులు ఉద్యోగం లేదా ఇతర కారణాలతో పిల్లలకు డబ్బా పాలను పట్టిస్తుంటారు. అందుకే బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత గురించి మహిళల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ…

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో స్నేహితుల దినోత్సవం సంబురంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు తమ మిత్రుల ముంజేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి తమ ఆత్మీయతను పంచుకున్నారు. తమ మిత్రులకు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆలింగనం…

CMRF- LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 6,50,000/- ఆరు లక్షల యాబై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC…

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన యాదా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి…

మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన సందర్భంగాభారస జిల్లాఅధ్యక్షురాలుమహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు*మాలోత్ కవిత నుమర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మహబూబాబాద్ జిల్లా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE