కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి బస్తీ బోర్ వెల్ మరమ్మతుల పనులను పర్యవేక్షించారు. అనంతరం శివాజీ నగర్ లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే…

గద్దర్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళిళులర్పించిన కోలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత : ఎల్ బి స్టేడియంలో ప్రజా గాయకుడు* గద్దర్ పార్థివదేహాన్ని* సందర్శించి నివాళిళులర్పించిన కుత్బుల్లాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ, టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తన గళంతో కోట్ల మంది ప్రజలను…

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని చంద్రమ్మ కాలనీలో ఏడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…

జాతీయ చేనేత దినోత్సవ సంబరాలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

జాతీయ చేనేత దినోత్సవ సంబరాలలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ సాక్షిత :తెలంగాణ రాష్ట్ర పురపాలక మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ పిలుపు మేరకు జాతీయ చేనేత…

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో భాగం గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బుర్గుబావి హన్మంతు రావు మరియూ జిల్లా యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో దూలపల్లి నుండి బయలదేరిన…

గవర్నర్ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం ఆమోదం తెలపాలి కల్వకుర్తి ఆర్టీసీ కార్మికులు

43 రోజుల దీక్ష.34 మందిఆర్టీసీ కార్మికుల త్యాగాలపలమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాక్షిత : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది కానీ అట్టి బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో ఉదయం 6…

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల ఐలయ్య , మొగిలి రాజు, జన్మదిన వేడుకలు

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ కమిటీ హాల్ లో అల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల ఐలయ్య , మొగిలి రాజు, జన్మదిన వేడుకలు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * ఆధ్వర్యంలో…

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు

ఖమ్మం, కొత్తగూడెం, మధిర రైల్వే స్టేషన్లకు రూ.25 కోట్లు చొప్పున మంజూరుఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడిసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, కనీస సదుపాయాల కల్పనకు సత్వరమే నిధులు విడుదల చేయాలని…

పుంగనూరు ఘటనలో బాధితులంతా పోలీసులే – డీఐజీ అమ్మిరెడ్డి

చిత్తూరు : పుంగనూరులో జరిగిన ఘటనపై స్పందించారు డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ రిశాంత్ రెడ్డి. నిన్నటి ఘటనలో పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు.. ఈ ఘటనలో బాధితులంతా పోలీసులేనని అన్నారు. ఈ ఘటనలో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. మరో…

ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి

ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE