ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు

సికింద్రాబాద్, ఆగష్టు 7 : మాణికేశ్వరి నగర్ లో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్ధులకు, సిబ్బందికి ఉపకరించేలా ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మాణికేశ్వరి నగర్ లో…

మరేడుపల్లి నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పద్మ సుందరి

మరేడుపల్లి నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన పద్మ సుందరి సోమవారం తెలంగాణ శాసనసభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ పనిచేసిన మాధవి బదిలీ కావడంతో…

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. సోమవారం సనత్ నగర్ లోని అశోక్…

గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక ద్రుష్టి

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక ద్రుష్టి సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు మరియు సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు…

చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలి – పొన్నం ప్రభాకర్

చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలి – పొన్నం ప్రభాకర్ చేనేత అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సాక్షిత : చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కరీంనగర్…

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట

కోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట సాక్షిత న్యూఢిల్లీ:వనమా వెంకటేశ్వరావు కు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.…

జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు

జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మరియు గాజులరామారం జంట సర్కిల్లోని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఔట్…

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది..

బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది.. జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న.. ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ .. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎంక్లవ్ వద్ద జాతీయ…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి డిప్యూటీ మేయర్ & సీనియర్ నాయకులు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి డిప్యూటీ మేయర్ & సీనియర్ నాయకులు సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1కాలనీకు చెందిన కాలనీ వాసులు ప్రజా సమస్యలపై డిప్యూటీ మేయర్ ధనరాజ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE