కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తాను ప్రారంభించిన ప్రగతి యాత్ర కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తాను ప్రారంభించిన ప్రగతి యాత్ర కార్యక్రమం ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకున్నసందర్బంగ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీ, బస్తీల సంక్షేమ సంఘం సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులూ,…

బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం… హరీశ్ రావు

సాక్షిత గజ్వేల్ :ఎవరు ఔనన్నా.. కాదన్నా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కొట్టడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ…

రిటైర్డ్ పంచాయతీ ఈఓ ఎస్. ఎస్ జాన్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని మద్రాసా పిల్లలకు పండ్లు, పలురోగులకు పాలు పండ్లు పంపిణి

రిటైర్డ్ పంచాయతీ ఈఓ S. S JOHN ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని అయన పెద్ద కుమారుడు షేక్. మగ్బుల్ జానీ భాషా మనవడు షేక్. వహీద్ రెహమాన్ జానీ ఆధ్వర్యంలో కారంపూడిలోని మసీదు మద్రాసాలో నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణి చేయడం…

GHMC ప్రధాన కార్యాలయంలో   GHMC చీఫ్ సిటీ ప్లానర్ శ్రీ రాజేంద్రప్రసాద్ నాయక్

GHMC ప్రధాన కార్యాలయంలో   GHMC చీఫ్ సిటీ ప్లానర్ శ్రీ రాజేంద్రప్రసాద్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పెరుగుతున్న…

GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

సాక్షిత ; GHMC ప్రధాన కార్యాలయంలో  GHMC కమిషనర్  రోనాల్డ్ రాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూశేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లింగంపల్లి…

రూ.15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ క్రిష్ణ …

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మ 8వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లు సాయి యాదవ్, మహేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన…

భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

సాక్షిత ; * ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భద్రాద్రి రాములోరిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, రాజేష్, రచ్చ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృధే లక్ష్యంగా పనిచేసున్నాం – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

*సాక్షిత ; *బాలయ్య నగర్ లో రూ. 48 లక్షల వ్యయంతో చేపడుతున్నసీసీ రోడ్ మరియు రూ. 40 లక్షల వ్యయంతో ప్రభుత్వ మండల పాఠశాల నూతన భవనము ప్రారంభోత్సవం. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలయ్య…

స్మార్ట్ సిటీ పనులు గడువులోపు పూర్తి చేయండి.*స్మార్ట్ సిటీ ఎం.డి. శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత ; స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న…

వాసుదేవయాదవ సేవా సంఘముకు 10 లక్షల రూపాయల విరాళం అందజేసిన మేయర్ దంపతులు

సాక్షిత ; * వాసుదేవయాదవ సేవా సంఘముయాదవ భవన్ నిర్మాణానికి నగర మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ పది లక్షల రూపాయలు విరాళము అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్ సామవాయి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE